Home » Mukesh Ambani
ఓ కంపెనీ వేల్యూ ఎంత ఉంటుంది..పది వేల కోట్లు.. లక్ష కోట్లు..కానీ అదే కంపెనీ ఏకంగా 15 లక్షలకోట్ల మార్కెట్ వేల్యూ దాటిపోతే..అది కచ్చితంగా ముకేశ్ అంబానీదే అయి ఉంటుంది..అతిశయోక్తిగా ఉన్నా..స్టాక్మార్కెట్లో ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు చ�
Reliance Amazon Deal: భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్తో చేతులు కలిపేందుకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్లో 20 బిలియన్ డాలర్ల వాటా అంటే సుమారుగా లక్షన్నర కోట్ల విలువైన వాటాను క�
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ..కోట్లకు పడగలెత్తిన కుబేరుడు.. ప్రపంచ కుబేరుల్లో ఆరో ధనవంతుడు.. అంతేకాదు.. భారతదేశంలో అత్యంత ధనవంతుడు కూడా.. బడా వ్యాపారవేత్త.. బిలియనీర్గా పేరు ప్రఖ్యాతాలు గడించిన అంబానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్నివైపులా �
Mukesh Ambani’s new most EXPENSIVE bulletproof car: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు.. ప్రపంచంలోనే ఏడో ధనవంతుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.. బిలయనీర్గా అంబానీతో సహా ఆయన కుటుంబానికి సెక్�
రోజూ కాలేజీలకు వెళ్లిపోయి.. రెగ్యూలర్ గా ఎగ్జామ్స్ లో పాసైపోతేనే బిలియనీర్లు అవతారా.. అలాఅయితే కాలేజీలకు డాప్ర్ పెట్టేసి బిలియనీర్లు అయిన ఈ ఆరుగురి కథ ఏంటి? ఏం చేసి వీరు అంతటి ఉననత స్థానాలకు ఎదగగలిగారు. ముఖేశ్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ధనవంతు�
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ఆరో స్థానానికి పడిపోయారు. కొద్ది రోజుల క్రితం ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అంబానీ, రిలయన్స్ షేర్లు పడిపోవడంతో ఆరవ స్థానానికి పడిపోయారు. ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో నాల్గవ అత్యంత ధనవంతు�
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో మైలురాయిని చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఏ ఇండియన్ కంపెనీ సాధించని ర్యాంకుని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరుకోగలిగింది. ఫలితంగా గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో టాప్ 100లోకి చేరింది. మంగళవారం విడుదల �
అయోధ్యలో రామాలయానికి చెందిన భూమి పూజ ఆగస్ట్ 5వ తేదీన జరగబోతుంది. అయితే, కరోనా సంక్రమణ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఎంపికైన రెండొందల మంది మాత్రమే హాజరు అవుతారు. ప్రధాని కార్యాలయం నుంచి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత�
దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు. ఆర్థిక వ్యవస్థను శాసించల సత్తా ఉన్న బిజినెస్ టైకూన్. పరిచయం కూడా అవసరం లేని వ్యాపార దిగ్గజం. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ముకేశ్ అంబానీ అదరగొట్టారు. మళ్లీ మరో ఘనత స�
అమెరికా మరియు చైనా మధ్య సాంకేతిక ప్రచ్ఛన్న యుద్ధం(technology cold war)సృష్టించిన ఉల్లంఘనలో అడుగుపెట్టాలని భారతదేశలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అనుకుంటున్నాడు. అంబానీకి జియోలో పెట్టుబడుల రూపంలో మూడవ వంతు డబ్బు ఇచ్చిన రెండు సిలికాన�