Home » Mukesh Ambani
ప్రపంచంలో అతి చౌకైన ధరకే మొబైల్ డేటాను అందిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా ధరల గేమ్ మొదలైంది. అప్పటివరకూ ఆకాశాన్ని అంటిన డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి. జియోకు పోటీగా ఇతర టెలికం దిగ్గజాలు కూడా పోటీపడి �
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తమ కంపెనీకి కొత్త MDని వెతికే పనిలో ఉన్నారు. సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త MDని వెతుకుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ బాధ్యతలు వేర్వేరుగా ఉం�
భారత అపరకుబేరుడు, ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీకి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుంది అనే సామెతగా.. ముకేష్ అంబానీ ఏది పట్టుకున్నా కూడా అంతకు అంతగా ఆదాయం తెచ్చిపెట్టింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక�
భారత్లో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9వ ధనవంతుడిగా నిలిచారు. ఫేమస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీకి చోటు దక్కిం�
స్టాక్ మార్కెట్లు జోరు మీదున్నాయి. దేశీయ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పైకి ఎగియడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు కూడా అమాంతం పైకి ఎగసాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని RIL కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10లక్షల కోట్ల మార్క్ ను చేరింద�
జపాన్కు చెందిన సోనీ కార్పొరేషన్ కంపెనీ ముఖేశ్ అంబానీ మీడియా గ్రూపు Network 18లో షేర్లు కొనబోతోంది. అంబానీ సొంత రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ప్రమోటెడ్ మీడియా గ్రూపు నెట్ వర్కింగ్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్లో వాటాను కొనుగోలు చేయనుంది. దీ
ఆయిల్, టెలికం, రిటైల్ రంగం సహా వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో అరుదైన ఘనత సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ నడిపే RIL కంపెనీ ప్ర
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్.. పేరు వింటనే నవ్వు ఆపుకోలేరు. ఆమె మాటలకు ఎవరైనా మంత్రముగ్ధులైపోవాల్సిందే. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే ఈ అమ్మడు వీడియోలు చూస్తే నవ్వులే నవ్వులు.. టీవీ షోల్లో కనిపిస్తే ఎంతో హుందాగా ఉండే ఈ భామ.. సోషల్ మ�
ఇండియాలో అత్యంత ధనికుడిగా మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబానికి నోటీసులిచ్చినట్లు తెలిసింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, వారి పిల్లలు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీస�