Home » Mukesh Ambani
జియో గిగా ఫైబర్. జియో నుంచి రాబోతున్న మరో సంచలనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఆగస్టు 12న జియో గిగా ఫైబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. అమిత్ షాను అసలైన కర్మయోగిగా, భారత ఉక్కు మనిషిగా అభివర్ణించారు. గురువారం(ఆగస్టు-29,2019) గాంధీనగర్లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియ�
జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో భాగంగా జియో ఫస్ట్ డే.. ఫస్ట్ షో అని రిలయన్స్ RIL చైర్మన్ ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో మల్టీప్లెక్స్ సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ ప్రీమియమ్ సబ్స్క్రైబర్స్కు ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు. అంటే రిలీజ్ అయిన రోజు ఇంట్లోనే సినిమా చేసేయొచ్చన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవడానికి ఇదో సరికొత�
ప్రముఖ మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో.. మరో సరికొత్త సంచలనానికి ప్లాన్ బిగ్ గేమ్ ప్లాన్ రెడీ చేస్తోంది.
టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన రిలయెన్స్ Jio త్వరలోనే జియో గిగా ఫైబర్తో మరో విప్లవానికి రెడీ అవుతోంది. నెలకు కేవలం రూ. 600కే గిగా ఫైబర్ ద్వారా బ్రాండ్ బ్యాండ్, టీవీ ఛానళ్ల ప్రసారాల సేవలను అందించనుంది. ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ముంబై తదితర ప్ర�
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు బాహాటంగా మద్దతు ప్రకటించడం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంబానీ మద్దతు ప్రకటిస్తున్న వ�
సార్వత్రిక ఎన్నికలు జరుగుతన్న సమయంలో మహారాష్ట్రలో ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.నిత్యం తన తమ్ముడు అనిల్ అంబానీపై తీవ్ర విమర్శలు చేస్తుండే కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ అంబానీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుం
తిరుమల : ఆపదమెక్కుల వాడు తిరుమల వెంకన్నపై అంబానీ తన భక్తిని భారీ విరాళం ద్వారా చాటుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 1,11,11,111 ని విరాళంగా ఇచ్చారు. ఈ వి�
ఆ పెళ్లికి వచ్చిన అతిథుల దర్పం..వైభోగం..విలాసం.. ఆ వివాహ వేడుక సొగసును వర్ణించటానికి మాటలు చాలవు. మూడు నెలల క్రితమే అభినవ కుబేరుడు ముకేశ్ ముద్దుల తనయ ఈశా వివాహం ఇంకా కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది..అప్పుడే దేశ, విదేశీ ప్రముఖుల సందళ్లత�