-
Home » mukkoti ekadashi
mukkoti ekadashi
తిరుపతి ఘటనలో క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించిన టీటీడీ.. వారేమన్నారంటే?
TTD: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేయించారు.
ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు
గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ సౌకర్యం కల్పించారు. దేవాదాయ శాఖ ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచింది.
Ekadasi : ఏడాదిలో వచ్చే ఏకాదశులు..వాటి విశిష్టత
ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము … పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.
ఈనెల 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం : టికెట్లు విడుదల చేసిన టీటీడీ
TTD release vaikunta dwara darshanam tickets : డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం, డిసెంబర్ 11న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయ�