Home » mumbai police
Bengaluru woman thief who flew to other cities to ‘steal’ handbags arrested : టిప్పు టాపుగా రెడీ అయ్ షాపింగ్ మాల్స్, స్పా సెంటర్లు, బ్యూటీ పార్లల లోకి ఎంటరై అక్కడ వినియోగదారుల దృష్టి మరల్చివారి హ్యండ్ బ్యాగ్ లు విలువైన ఆభరణాలు, సూట్ కేసులు దొంగిలించే మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. �
Republic TV CEO Arrested రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) స్కామ్ లో హస్తం ఉందనే ఆరోపణలపై వికాస్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహారాష్ట్ర పోలీసుల నుంచి తమ ఉద్యోగులకు,తమ గ్రూప్ కి రక్�
Mumbai Police: ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోసం సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ తంటాలు తెచ్చిపెట్టింది. బొరివిలిలో ఉండే స్వాతి సుభాష్ సారె అనే మహిళ రూ.6వేలకు ఫోన్ కొనింది. దానికి రిపైర్ల కోసం మరో రూ.1500ఖర్చు పెట్టింది. పనిచేస్తుందనే సంతోషంల�
Man arrested for Own kidnapping : ముంబై లోని అంధేరి ప్రాంతంలో నివసించే జితేంద్ర కుమార్ యాదవ్(30) ని గుర్తు తెలియని కిడ్నాపర్లు బుధవారం, అక్టోబర్21న కిడ్నాప్ చేసారు. అతడ్ని ఒక కుర్చీలో తాళ్లతో కట్టేసారు. ప్రాణాలతో విడిచి పెట్టాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ�
TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(TRP)స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అర్నాబ
rape attempt: హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం జరిగింది. ముంబై నుంచి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం జరిగింది. మద్యం మత్తులో యువకుడు యువతిపై అత్యాచారానికి యత్నించాడు. యువకుడికి మరో ఇద్దరు యువతులు సహకరించారు. ఆ తర్వాత యువతి నగ్న చిత్రాలు రికార్డ�
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�
Sushant Singh Rajput death case: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ కోణం బయటపడడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. రియా సోదరుడు షోవిక్తో పాటు సుశాంత్ మేనేజర్ మిరాండాలను అధికారులు ఎన్సీబీ కార్యాలయంలో
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఇప్పటికీ రోజుకో అనుమానం వ్యక్తం అవుతోంది. వీటిపై రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని ప్�
బీహార్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గుప్తేశ్వర్ పాండే ముంబై పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. సుషాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విచారణలో ఆర్థికపరంగా ముంబై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా అతని అకౌంట�