mumbai police   

    ముంబై: 11 నెలల్లో 900 మంది ప్రాణాలు తీసుకున్నారు

    December 19, 2020 / 04:44 PM IST

    In Mumbai 900 People loses their lives: దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో 11 నెలల కాలంలో 900 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలింది. గతంలో నమోదైన కేసులతో పోలిస్తే..ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని పోలీసులు వెల్లడించారు. జనవరి నుంచి నవంబర

    విమానాల్లో ప్రయాణం…..ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్ కస్టమర్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న మహిళ

    December 18, 2020 / 01:51 PM IST

    Bengaluru woman thief who flew to other cities to ‘steal’ handbags arrested : టిప్పు టాపుగా రెడీ అయ్ షాపింగ్ మాల్స్, స్పా సెంటర్లు, బ్యూటీ పార్లల లోకి ఎంటరై అక్కడ వినియోగదారుల దృష్టి మరల్చివారి హ్యండ్ బ్యాగ్ లు విలువైన ఆభరణాలు, సూట్ కేసులు దొంగిలించే మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. �

    TRP స్కామ్ : రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్

    December 13, 2020 / 08:32 PM IST

    Republic TV CEO Arrested రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) స్కామ్‌ ‌లో హస్తం ఉందనే ఆరోపణలపై వికాస్‌ ‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహారాష్ట్ర పోలీసుల నుంచి తమ ఉద్యోగులకు,తమ గ్రూప్ కి రక్�

    ఫోన్ దొంగ అనుకున్నారు.. తర్వాత కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు

    November 14, 2020 / 08:45 PM IST

    Mumbai Police: ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోసం సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ తంటాలు తెచ్చిపెట్టింది. బొరివిలిలో ఉండే స్వాతి సుభాష్ సారె అనే మహిళ రూ.6వేలకు ఫోన్ కొనింది. దానికి రిపైర్ల కోసం మరో రూ.1500ఖర్చు పెట్టింది. పనిచేస్తుందనే సంతోషంల�

    లక్ష రూపాయల కోసం స్వంత కిడ్నాప్ డ్రామా

    October 24, 2020 / 02:00 PM IST

    Man arrested for Own kidnapping : ముంబై లోని అంధేరి ప్రాంతంలో నివసించే జితేంద్ర కుమార్ యాదవ్(30) ని గుర్తు తెలియని కిడ్నాపర్లు బుధవారం, అక్టోబర్21న కిడ్నాప్ చేసారు. అతడ్ని ఒక కుర్చీలో తాళ్లతో కట్టేసారు. ప్రాణాలతో విడిచి పెట్టాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ�

    TRP స్కామ్ : అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయండి…ముంబై పోలీసులకు హైకోర్టు ఆదేశం

    October 19, 2020 / 05:57 PM IST

    TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు ​​జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్ రేటింగ్‌ పాయింట్స్(TRP)స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అర్నాబ

    హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో దారుణం, ముంబై నుంచి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం

    October 13, 2020 / 04:18 PM IST

    rape attempt: హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం జరిగింది. ముంబై నుంచి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం జరిగింది. మద్యం మత్తులో యువకుడు యువతిపై అత్యాచారానికి యత్నించాడు. యువకుడికి మరో ఇద్దరు యువతులు సహకరించారు. ఆ తర్వాత యువతి నగ్న చిత్రాలు రికార్డ�

    బరువెక్కిన గుండెతో ముంబై వీడుతున్నా…… సోనియాపై మరోసారి కంగనా ఫైర్

    September 14, 2020 / 07:07 PM IST

    బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్‌ ప�

    Rhea Chakraborty Drug Link: రియా సోదరుడికి డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు, అరెస్ట్

    September 4, 2020 / 11:56 AM IST

    Sushant Singh Rajput death case: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ కోణం బయటపడడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. రియా సోదరుడు షోవిక్‌తో పాటు సుశాంత్ మేనేజర్ మిరాండాలను అధికారులు ఎన్సీబీ కార్యాలయంలో

    సుశాంత్‌ మరణంపై మరో డౌట్.. నమ్మకస్థుడైన శ్యామ్యూల్ మిస్సింగ్

    August 15, 2020 / 06:38 PM IST

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ రోజుకో అనుమానం వ్యక్తం అవుతోంది. వీటిపై రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని ప్�

10TV Telugu News