Home » mumbai team
ఈ మ్యాచ్లో 379 పరుగులు సాధించి, రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాత రికార్డుల్ని తిరగరాశాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైంది. దీంతో IPL - 2021లో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యారు.