Home » Mumbai
ముంబైలో కరోనా కొత్త వేరియంట్కు విజృంభిస్తోంది. ముంబైలో ఒకేరోజు 114 మంది పోలీసులు, 18 మంది సీనియర్ పోలీసు అధికారులు కోవిడ్ బారిన పడ్డారు.
శుక్రవారం నమోదైన 20వేల 971కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ శనివారం 5మృతులు సంభవించాయని రికార్డులు చెబుతున్నాయి.
ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సీబీఐ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు.
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెరగటంతో ఆ మహిళను, ఆమె ఐదేళ్ల కుమార్తె ఎదుటే హత్య చేసిన ఉదంతం ముంబైలో వెలుగు చూసింది.
ముంబైలో 230 మంది డాక్టర్లకు కరోనా బారినపడ్డారు. గత మూడు రోజుల్లోనే 230 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా సోకిందని JJ హాస్పిటల్ చాప్టర్ అధ్యక్షుడు గణేష్ సోలుంకే తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నగరంలోని జేజే ఆసుపత్రిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది
కార్డెలియా క్రూయిస్ షిప్ లో ప్రయాణిస్తున్న 66మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా కన్ఫామ్ అయింది. మంగళవారానికి ముంబై చేరుకుంటుండటంతో ఆ తర్వాత మరింత మందికి టెస్టులు నిర్వహిస్తారు...
భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబై నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కేసుల వేగం భయానకంగా ఉంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతోంది
దేశంలొ తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి.