Home » Mumbai
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సుమారుగా పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 88 పైసలు చొప్పన ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపధ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్ లోనూ పెట్రో ధరల బాదుడు మొదలైంది.
వెర్సోవాలోని బాంబాయ్ నజారియా కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్లనే నియమించుకున్నాడు దాని యజమాని. దీంతో ఈ కేఫ్ ఫేమస్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తున్న మెగాస్టార్.. విలక్షణ కథలతో అలరించేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే మలయాళ..
అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగివ్వలేదని ఆవేశంలో తోటి కార్మికుడిని హత్య చేశాడో వ్యక్తి. ముంబైలోని గిర్గామ్ పనిచేస్తున్న అర్జున్ యశ్వంత్ సింగ్ సర్హార్ రాజస్థాన్ నుంచి వలస వచ్చాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో 55మ్యాచ్ లు నిర్వహిస్తుండగా, పూణెలోని ఎమ్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 15మ్యాచ్ లు జరగనున్నాయట.
మహారాష్ట్రలోని ముంబై లోని డొంబివిలో గత మంగళవారం జరిగిన సుప్రియ అనే వివాహిత మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్త క్లోజ్ ఫ్రెండ్, పక్క ఇంట్లో ఉండే విశాల్ గెహావత్ ఈ దారుణానికి ఒడిగట్టినట్
బప్పీలహరి మృతికి అసలు కారణం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.
ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్(92) ఇవాళ కన్నుమూశారు. మంగేష్కర్.. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
ముంబైలో ట్రాఫిక్ రద్దీ వల్లే దంపతులు విడాకులు తీసుకుంటున్నారు అని మహారాష్ట్రం మాజీ సీఎం ఫడ్నీవీస్ భార్య వ్యాఖ్యానించారు.