Home » Mumbai
మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుర్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ
ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ సమీపంలో దాదర్-పుదుచ్చేరీ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న సీఎస్ఎమ్టీ-గదగ్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని సెంట్రల్
లౌడ్ స్పీకర్ల విషయంలో ముంబై జామా మసీదు కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో కొన్ని రోజులుగా MSRTC ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కారించాలని ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒమిక్రాన్ స్ట్రెయిన్స్ (BA1, BA2) కాంబినేషన్తో ‘XE Omicron’ అనే పేరుతో ఈ కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్ గుర్తించింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ కెమెస్ట్రీ, ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రధాని మోదిని హతమారుస్తామంటూ ముంబై లోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. నిఘా వర్గాలకు అగంతకుడు E-మెయిల్ పంపించాడు. మోడీని చంపటానికి అన్ని సిద్ధంగా ఉన్నాయంటూ..
ఈ సంవత్సరం ఆసియాలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల లిస్టు విడుదుల చేసింది విలియమ్ రీడ్ బిజినెస్ మీడియా. ఈ 50 రెస్టారెంట్లలో భారత్ నుంచి మూడింటికి చోటు లభించింది.
ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండి తమ అనుభవాలను,ఆనందాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళ తన భర్త ప్రోపైల్ వెరిఫై
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న హైదారాబాద్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.