Home » Mumbai
టెర్రర్ గ్రూప్ ఆల్ ఖైదా లెటర్ విడుదల చేసింది. జూన్ 6న డేట్ వేసి ఉన్న ఉత్తరంలో ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరింపులకు దిగింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను చంపేందుకు కుట్ర జరిగిందనే విషయం తాజాగా వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల సల్మాన్ ఖాన్ను చంపుతామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
దక్షిణ ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ పాదచారులపై విచ్ఛలవిడిగా చెలరేగిపోయాడు. ఈ ఘటనలో 8మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పార్సీవెల్ సమీపంలోని టాటా గార్డెన్లో జాన్ అనే 50ఏళ్ల నైజీరియన్ వ్యక్తి మహిళతో కూర్చొని ఉండగా అకస్మాత
తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృధ్ధుడు కన్ను మూసిన విషాద సంఘటన ముంబై లో వెలుగు చూసింది.
ఆన్లైన్ రమ్మీ గేమ్ చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఈ గేమ్లో లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, దొంగతనానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు.
చంద్రగిరికి చెందిన నలుగురు డిగ్రీ విద్యార్థినులు బుధవారం అదృశ్యమైన విషయం విధితమే. వారి ఆచూకీని గురువారం పోలీసులు గుర్తించారు. ముంబైలో అమ్మాయిలు ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు...
ముంబైలోని కురార్ పోలీసు స్టేషన్ పరిధిలోని తూర్పు మలద్ ప్రాంతానికి చెందిన సందీప్ కోరెగోంకర్(38) అనే వ్యక్తిని లోన్ రికవరీ ఏజెంట్లు లోన్ కట్టాలని వేధించారు.
ప్రస్తుతం ఏసీ రైళ్లలో 5కిలోమీటర్లకు గరిష్ఠ ఛార్జీ 65 రూపాయలు ఉండగా.. దాన్ని 30 రూపాయలకు తగ్గిస్తున్నట్టు రైల్వే సహాయమంత్రి రావుసాహెబ్ చెప్పారు.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గోడలు బద్దలు కొడితే ఏమొస్తాయి ఇటుకలొస్తాయి. ఒకవేళ పాతకాలం నాటి గోడలైతే సున్నం వస్తుంది. కానీ ముంబయిలోని ఓ వ్యాపారి సంస్థ కార్యాలయంలో గోడలు బద్దలు కొడితే ఇటుకలు, సున్నంకు బదులు...