Home » Mumbai
వ్యాపార రంగంలో మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించింది. పల్లోంజికి నలుగురు సంతానం. సైరస్ మిస్త్రీ, షాపూర్ మిస్త్రీ అనే కొడుకులు, లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా...
అటు ఘటనా స్థలాన్ని పరీశిలించిన మంత్రి ఆదిత్య ఠాక్రే.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే వెంటనే భవనాలు ఖాళీ చేయాలని, లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని చెప్పారు.
గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. సెంచరీ కొట్టాక హెల్మెట్ తీసి ప్రేక్షకుల వైపు చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయాడు. తొడగొట్టి, స్టేడియంలో అటూ ఇటూ కదులుతూ భా�
మురికి కాలువల్లో తిరిగే ఎలుకల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనికి కారణం ఓ వడాపావ్.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఎలుకల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెత్తకుండీలో నుంచి బంగారు నగలు ఉన్న సంచిని ఎలుకలు బయటకు తీయడాన్ని చూసిన పోలీసులు ఎట్టకేలకు స్వాధీనపరచుకున్నారు.
ఇళ్లలో దాచుకున్న పలు రకాల వస్తువులను ఎలుకలు తీసుకెళ్తుంటాయి.. ఇక డబ్బుల నోట్లు వాటి కంటపడితే కొరక్కు తిని ఎందుకూ ఉపయోగం లేకుండా చేస్తాయి. ఇలాంటి ఘటనలు అనేక సార్లు వినేఉంటాం. కానీ ముంబయిలోని ఎలుకలు పెద్ద సాహసమే చేశాయి. సుమారు రూ. 5లక్షల విలువై�
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ముంబైలో ఆదివారం 100కు పైగా కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరారు.
గాయపడ్డ ఓ పక్షి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటం వారి ప్రాణాలనే తీసింది. పక్షి పట్ల వారు చూపిన జాలి, దయ వారి పాలిట మృత్యువుగా మారింది. తిరిగి రాని లోకాలకు పంపింది.