Home » MUMBAIKARS
తాగి పారేసిన పానీయాల డబ్బాలు రీసైకిల్ చేయడం ద్వారా ఎంతో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయవచ్చు. ముంబయివాసులు 'Cartons2Classooms' అనే చక్కని కార్యక్రమం ద్వారా వీటిని సేకరించి నిరుపేద విద్యార్ధులు చదువుకుంటున్న స్కూళ్లకు బెంచీలు, డెస్క్లు తయారు చేయించి �
దేశ వ్యాప్తంగా ప్రజలు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అంచనాలు దాటి నైరుతి రుతుపవనాలు ఒక వారం ఆలస్యంగా వచ్చి మొదటగా కేరళను తాకాయి. మరోవైపు ముంబయి వాసులు వాన ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వర్షం కోసం నెటిజన్లు ట్వీట్ల వర్షం కుర�
Mumbaikars can party after 11 pm ముంబై వాసులు డిసెంబర్-31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతి లభించింది. కొత్త సంవత్సరంలోకి మరికన్ని గంటల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-31,2020)రాత్రి 11గంటల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకు�