Home » Mummidivaram
జనసేనలో టికెట్ల లొల్లి పీక్స్ కు చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు పక్క చూపులు చూస్తున్నారు.
మరో మూడు నెలల్లో వైసీపీ ఫ్యాన్ ఆగిపోవటం ఖాయం.. మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు.
Pawan Kalyan : 100 మంది ట్యాక్స్ లు కడితే వాళ్ళ కష్టాన్ని 30మందికి ఇచ్చి ఓట్లు సంపాదించుకుంటున్నారు.
పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. భయంతో ఒళ్లంతా చెమట్లు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్.. కేసీఆర్ కు తాకట్టు పెట్టారని నారా లోకేష్ చెప్పారు.
తూర్పుగోదావరి : చిరుత ఎట్టకేలకు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో గత 10 రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుతను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు దొరిక్కిచ్చుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్న చిరుతను ఫారెస్�