Home » Municipal Elections
Janasena and BJP : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి.. సీన్ మార్చేస్తామంటూ చెప్పాయి.. కానీ.. సీన్లో లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ, జనసేన ప్రభావం కనిపించకపోవడంతో.. ఆ రెండు పార్టీల కార్
పంచాయతీ ఎన్నికల వేడి తగ్గేలోపే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు సెగలు రేపాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. పోలింగ్ దాకా పాలిటిక్స్ జోరుగా సాగాయి. మరో 4 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడిపోతుంది.
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ వేళ టీడీపీ చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల వైఖరిని తప్పుపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతిపరులపై అధికార వైసీపీ దాడులు చేయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైస�
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయవాడలోని పటమటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘ�
ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించాయి...
ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెర
మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి వార్తల్లో నిలిచే నగరి ఎమ్మెల్యే, సినీనటి ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల వేళ.. ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు. నగరి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ఎమ్మెల్యే రోజా..