Home » Municipal Office
పనికోసం కార్యాలయంకు వెళ్తే లంచం అడిగిన అధికారులకు ఓ రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు. లంచం రూపంలో డబ్బులు బదులు కార్యాలయంకు ఆవును తొలుకెళ్లారు. రైతుచేసిన పనికి కంగుతిన్న అధికారులు లంచం లేకుండానే పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంకాస్త ఉన్నతాధ�
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.