Home » Munugode by Poll
ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండులో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క�
పోలింగ్ ముగిసిన అనంతరమే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాట్ ఫేవరేట్గా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కాగా, ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్�
ఓటు వేసేందుకు వెళ్తుంటే పోలీసులు కొడుతున్నారు
పరుగులు పెడుతూ..ఓటర్లను ఎట్రాక్ట్ చేసున్న పాల్
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈక్రమంలో ఓపక్క మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామనే ఓటర్లు ఉంటే..మరోపక్క ఓట్లు వేశాక గెలిచిన నాయకులు తమకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించటంలేదని అందుకే ఈ ఉప ఎన్నికలో ఓటు వేసేది లేదన్నవా�
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజక వర్గం అంతా మద్యం ఏరులైపారింది. నగదు భారీగా పంపిణీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటర్లు కూడా ఆయా పార్టీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడుతున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఓ గ్రామ ప్రజ�
మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ చేయటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈరోజు ఆడియో, వీడియో టేపులను బయటపెట్టనున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారాల్లో మాటలతో హీట్ పుట్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ నేత ఈటల రాజేందర�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలు హీట్ పుట్టిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లు ఆకట్టుకోవటానికి రకరకాల ఫీట్లు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ కూడా తనకు ఓటు వేయమని �