Home » Munugode Bypoll Polling
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నంకు ఊపందుకుంది. మధ్యాహ్నం 1గంట వరకు 41.30శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛ�
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.