Home » munugode public meeting
కేసీఆర్ కంటే ముందు చాలా మందే ముఖ్యమంత్రులు అయ్యారు. అయినప్పటికీ మునుగోడు నీళ్ల గోస తీరలేదు. ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దుశ్చర్ల సత్యనారాయణ, తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లోరైడ్ మీద పోరాటం చేశారు. ఈ క్రమంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి అన�
కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీన్ని అత్యంత దుర్మార్గమైన రాజ�