Home » Munugodu Constituency
తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్న
మునుగోడు ఉపఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపపోరు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో మునుగోడులో గ
మునుగోడు నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసింది.
మునుగోడుకు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ స్పందిస్తారని నాకు తెలుసు..అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని నేను రాజీనామా చేశాకే కేసీఆర్ మునుగోడు నియోజక వర్గం విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. చేనేత కార్మికులకు పెన్షన్ ప�
మునుగోడు బైపోల్తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా దీని గురించే చర్చ. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్కు కూడా చాలెంజెస్ తప్పవా ? ఉప ఎన్నికల్లో రాజగోపాల్ కు ఒంటరి పోరాటం తప్పదా? కాంగ్రెస్ �
మునుగోడులో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది.. గెలుపు దారి కోసం పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. ఇంతకీ ఏ పార్టీ ఎలాంటి సన్నాహాలు చేస్తోంది.. బైపోల్ ఫలితాన్ని డిసైడ్ చేయబోయే అంశాలు ఏంటి.. మునుగోడు ఉప ఎన్నికను శాసించబోయేది పార్టీలా