Home » munuigodu congress candidate
మునుగోడు నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసింది.