murder

    కామెడీ చేస్తున్నారా : చీపురుతో మర్డర్ చేశారన్న పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

    May 8, 2019 / 06:24 AM IST

    హైకోర్టు ముందుకి ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాలు.. న్యాయమూర్తులకు దిమ్మతిరిగేలా చేశాయి.

    తమిళనాడులో దారుణం : నడిరోడ్డుపై హత్య

    May 7, 2019 / 02:37 AM IST

    తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై హత్య జరిగింది. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీని పోలీసులు రిలీజ్ చేశారు. అందులో

    రాహుల్,ఏచూరిపై పరువునష్టం దావా…విచారణ వాయిదా

    April 30, 2019 / 11:58 AM IST

    జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వార�

    మరో మిస్సింగ్ కేసు నమోదు: హాజీపూర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత 

    April 30, 2019 / 10:54 AM IST

    యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 6వ తరగతి విద్యార్థిని కల్పనను కూడా తానే చంపానని శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్‌�

    రాక్షసుడు : శ్రావణి, మనీషాలనే కాదు.. కల్పనను వీడే చంపాడు

    April 30, 2019 / 05:41 AM IST

    యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి, మనీషాలనే కాదు కల్పన అనే బాలికను కూడా తానే హతమార్చినట్టు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగ

    హైదరాబాద్‌లో ఘోరం : ఆస్తి కోసం తల్లిని చంపిన కానిస్టేబుల్

    April 30, 2019 / 04:53 AM IST

    హైదరాబాద్ మాదన్నపేటలోని బోయబస్తీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కానిస్టేబుల్ బరితెగించాడు. సవతి తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం (ఏప్రిల్ 30,2019)

    మహిత హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం 

    April 28, 2019 / 04:27 PM IST

    ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కాజగొప్పలో ఆదివారం నాడు జరిగిన మహిత అనే యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది. విజయవాడకు చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో కారు డ్రయివర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో యలమంచిలి పరిసరాల్లో జరుగుత�

    ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

    April 28, 2019 / 02:10 PM IST

    ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో దారుణం జరిగింది. ప్రేమోన్మాదంతో విచక్షణ మరిచిన ముగ్గురు యువకులు మహిత అనే యువతిని నడిరోడ్డుపై దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీ

    కిడారి హత్య కేసులో మావోయిస్టు అరెస్టు

    April 27, 2019 / 03:14 PM IST

    విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో  కూంబింగ్ నిర్వహిస్తున్న  పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టు�

    శ్రావణి హత్య కేసు : బొమ్మలరామారం SI పై వేటు

    April 27, 2019 / 06:16 AM IST

    యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్

10TV Telugu News