Home » murder
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్లో దారుణం జరిగింది. పదో తరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన శ్రావణి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన పాముల నర్సింహ కుమార్తె శ్రావణి.. మేడ్చల్�
యాదాద్రి: భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పాముల శ్రావణి అనే విద్యార్థినిపై కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశార
ఢిల్లీ: వైవాహిక జీవితంలో కలతలు, ఆస్తి పంపకాల్లో విభేదాల కారణంగానే రోహిత్ శేఖర్ తివారీని అతని భార్య అపూర్వ శుక్లా హత్య చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత ఎన్డీ తివారీ కోడలు �
ఆడుతు పాడుతు..స్కూల్ కు వెళుతు గడపాల్సిన చిన్నారులు హత్యలకు ప్లాన్ వేశారు. 14 ఏళ్ల బాలికలు తోటి విద్యార్థులను హత్య చేయాలని ప్లాన్ చేశారు. తొమ్మిది మంది విద్యార్థులను హత్య చేయాలని డిలెని బర్న్స్, సొలాంజ్ గ్రీన్ అనే విద్యార్ధినిలు టార్గెట్
UP రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ మృతి కేసులో ట్విస్టు చోటు చేసుకుంది. ఆయనది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీనితో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దిండుతో అదిమి చంపేసి ఉంటారని..పోలీసు
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మా
అమరావతి : తన హత్యకు ఎవరో కుట్ర చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. తన కారు ముందు చక్రం బోల్ట్ లు తీసేసి ఉన్నాయని చెప్పారు. దీనిపై తాను కేసు పెడితే 3
తమిళనాడులో ఆదివారం జరిగిన ఈ సంఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
విశాఖపట్నంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య కేసు అనుమానాస్పదంగా మారింది.
చెన్నైలో వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో ఓ యువకుడిని హత్య చేసి, శవంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ లో పెట్టాడు.