Home » murder
పులివెందుల : మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి మృతి ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి. ఆరోపణలు రుజువైతే తనను నడి రోడ్డుపై కాల్చి చంపండి అంటూ వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ�
కర్నూలు జిల్లా ఆదోనిలో పౌర సంబంధాల శాఖ ఏపీఆర్వోను దుండగులు హత్య చేశారు.
ప్రపంచంలో ఎన్నో వింతలు..విశేషాలు..ఇంకా ఎన్నో మిస్టరీ..ఈ మిస్టరీలను ఛేదించేందుకు ఎందరో యత్నిస్తుంటారు. కానీ కొన్ని మిస్టరీలుగా మిగిలిపోతుంటాయి. దాంట్లో ఓ మిస్టరీ. ఉత్తర అమెరికాలో కెనడాలోని ‘హైవే ఆఫ్ టియర్స్’ ఈ హైవేలో మహిళల పాలిట మృత్యు మార్గ�
టైటిల్ చూసి కన్ఫ్యూజ్ కావొద్దు.. ఒకటికి రెండుసార్లు చదివితేకానీ ఓ క్లారిటీ రాలేం. ముంబైలో జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. ఓ కుటుంబంలో జరిగిన గొడవలతో జరిగిన ఈ హత్య ముంబై పోలీసులకే ముచ్చెమటలు పట్టించింది. ఇంటి గుట్టును ఈశ్వరుడు కూడా కనిపెట్�
పెద్దపల్లి: గోదావరిఖని పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను తీవ్రంగా కొట్టి చంపింది. సప్తగిరి కాలనీ లో ఉండే రమాదేవి అనే ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చితకబాదింది. దీనితో తీవ్ర గాయాలపాలైన పెద్ద కొడుకు అజయ్ (11) అక్కడి�
ఏలూరు: 32 అత్యాచారాలు, అంతా కాలేజీ విద్యార్థినులే.. ఒంటరి యువతులు, ప్రేమ జంటలే టార్గెట్.. అడ్డు చెబితే చంపేస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుంటుపల్లి శ్రీధరణి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నరహంతకుల ముఠాన
పశ్చిమ గోదావరి : సినిమాలు నేరాలను ప్రోత్సహిస్తున్నాయా..సినిమాలలో చూపించే హింస..నేరాలకు ఉసిగొల్పుతున్నాయా అంటే..ఓ నేరస్థుడు నిజమేనంటున్నాడు. సినిమా చూసి ఇన్పిరేషన్ తోనే ఇన్ని రేప్ లు..మర్డర్లు చేసానంటు చెప్తున్న నేరస్థుడి విచారణలో పోలీసు�
కామ పిశాచుల దాహానికి మరో ప్రేమజంట బలైపోయింది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి సమీపంలో బౌద్ధ క్షేత్రంలో కిరాతకం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేసి ఈ అకృత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.&nbs
హైదరాబాద్ : ఆసిఫ్ నగర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆమె తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలి పోయింది.. అనంతరం ఆమెను ఉరి తీసి దారుణంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుటు లొంగిపోయాడు. మృతురాలు మూడు నెలల గర్భిణీ. షాలిని, �
చెన్నై : ఐదవ తరగతి క్లాస్ రూమ్ లో టీచర్ విద్యార్ధులకు లెసన్ చెబుతోంది. హఠాత్తుగా ఓ వ్యక్తి కత్తితో ప్రత్యక్షమయ్యాడు. ఎవరు..ఎందుకొచ్చాడని అనుకునేలోపే టీచర్ పై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా కత్తితో దాడిచేయటంతో 23 ఏళ్ల టీచర్ రమ్య అక్క