Home » murder
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులు ఈరోజు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగుతున్న ఈ కేసుతో సంబంధముందన్న ఐదుగురు పోలీస్ అధికారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు (ఫిబ్రవరి 20) విచా
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఈ అంశంపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు..ఈ కేసుతో సంబంధమున్న పోలీస్ అధికారులను కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. ఐదుగురు పోలీస్ అధికారులతో రాకేశ్ రెడ్డి మాట్�
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్ఐఆర్ ప్రతిని మీడియాకు ఇచ్చేందుకు మంగళగిరి డీఎ�
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ స్పీడప్ అయ్యింది. తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని విచారించిన వారు.. ఇప్పుడు శ్రిఖా చౌదరిని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా ప్రధాన ఆరోపణలు
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. జయరాం రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇచ్చాడనే విషయం పచ్చి అబద్దమని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. తాను జయరాంకు ఇచ్చిన డ�
హైదరాబాద్ : భావి భారత పౌరులు బ్రతుకులు అడుగడుగునా ప్రమాదాల నీడలో క్షణ క్షణం భయం భయంగా సాగుతోంది. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు.. అఘాయిత్యాలు…ఘోరాలు నమోదువుతున్న క్రమంలో చిన్నారుల జీవనం ప్రమాద భరితంగా తయారయ్యింది. కౌమారదశలో ఉన్న
హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలో పెరుగుతున్న నేరాల విషయంలో పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నా నేరాలు జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో నగరంలో మరో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతులు వెనక్కి విరిచి కట్టేసి చెట్టుకు ఉరి వేసి�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�
హైదరాబాద్ : కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితుడుగా వినిపిస్తున్న పేరు రాకేష్ రెడ్డి. రెండు రోజులుగా ఈ మాట మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ రాకేష్
బాలాపూర్ : నగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని మైకంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 3)న మద్యం మత్తులో ఓ యువకుడి తలపై బీరుసీసాలతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన హైదరాబా