murder

    జయరామ్ కేసు : ఐదుగురు పోలీసుల విచారణ

    February 20, 2019 / 05:50 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులు ఈరోజు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగుతున్న ఈ కేసుతో సంబంధముందన్న ఐదుగురు పోలీస్ అధికారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు (ఫిబ్రవరి 20) విచా

    జయరామ్ కేసు : పోలీసులను కూడా విచారిస్తామన్న డీసీపీ 

    February 18, 2019 / 11:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఈ అంశంపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు..ఈ కేసుతో సంబంధమున్న పోలీస్ అధికారులను కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. ఐదుగురు పోలీస్ అధికారులతో రాకేశ్ రెడ్డి మాట్�

    బ్రేకింగ్: జ్యోతి హత్యకేసులో శ్రీనివాస రావు పై కేసు నమోదు

    February 16, 2019 / 04:28 PM IST

    గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని మీడియాకు ఇచ్చేందుకు మంగళగిరి డీఎ�

    ఏం జరిగిందో చెప్పు : శ్రిఖా చౌదరిని విచారిస్తున్న తెలంగాణ పోలీసులు

    February 14, 2019 / 07:53 AM IST

    పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ స్పీడప్ అయ్యింది. తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని విచారించిన వారు.. ఇప్పుడు శ్రిఖా చౌదరిని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా ప్రధాన ఆరోపణలు

    జయరామ్ హత్య కేసు : డబ్బు కోసం కాదట..మరెందుకు

    February 14, 2019 / 06:26 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. జయరాం  రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇచ్చాడనే విషయం పచ్చి అబద్దమని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. తాను జయరాంకు ఇచ్చిన డ�

    పోలీసుల నిర్లక్ష్యం : మాయమైపోతున్న చిన్నారులు

    February 14, 2019 / 05:47 AM IST

    హైదరాబాద్ : భావి భారత పౌరులు బ్రతుకులు  అడుగడుగునా ప్రమాదాల నీడలో క్షణ క్షణం భయం భయంగా సాగుతోంది. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు.. అఘాయిత్యాలు…ఘోరాలు నమోదువుతున్న క్రమంలో చిన్నారుల జీవనం ప్రమాద భరితంగా తయారయ్యింది. కౌమారదశలో ఉన్న

    దారుణం : యువకుడి చేతులు కట్టేసి చెట్టుకు ఉరి 

    February 13, 2019 / 09:28 AM IST

    హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలో పెరుగుతున్న నేరాల విషయంలో పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నా నేరాలు జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో నగరంలో మరో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతులు వెనక్కి విరిచి కట్టేసి చెట్టుకు ఉరి వేసి�

    జయరాం కేసులో ఉత్కంఠ : జూబ్లిహిల్స్ పీఎస్‌లో నమోదు కాని ఎఫ్ఐఆర్ 

    February 7, 2019 / 11:02 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�

    ఎవరీ రాకేష్ రెడ్డి అంటే.. సెటిల్మెంట్లు, హైటెక్ వ్యభిచారంలో దిట్ట

    February 4, 2019 / 09:58 AM IST

    హైదరాబాద్ : కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితుడుగా వినిపిస్తున్న పేరు రాకేష్ రెడ్డి. రెండు రోజులుగా ఈ మాట మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ రాకేష్

    పార్టీ చేసుకుని ప్రాణం తీసేశారు: బీరు బాటిల్ తో దాడి 

    February 4, 2019 / 07:33 AM IST

    బాలాపూర్ : నగరంలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని మైకంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 3)న మద్యం మత్తులో ఓ యువకుడి తలపై బీరుసీసాలతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన హైదరాబా

10TV Telugu News