murder

    ఆడపిల్లను వేధించాడని RSS కార్యకర్త హత్య 

    September 16, 2019 / 06:30 AM IST

    ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య కేసుని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తను హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఆదివారం (సెప్టెం�

    పిన్నమనేని మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ హత్య

    September 14, 2019 / 05:29 AM IST

    కృష్ణా జిల్లా చిన అవుటుపల్లిలో దారుణం జరిగింది. పిన్నమనేని మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ హత్యకు గురయ్యాడు. శుక్రవారం (సెప్టెంబర్ 13) అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సూపర్ వైజర్ వెంకటేశ్వర్రావు ఇంట్లో ప్రవేశించి కత్తులతో దాడికి �

    భగ్గుమన్న రాజకీయ కక్షలు : టీడీపీ కార్యకర్తను నరికి చంపారు

    September 13, 2019 / 03:48 AM IST

    నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. అనంతసాగరం మండలం మినగల్లులో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య

    September 3, 2019 / 02:16 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో సిట్ వేధిస్తోందంటూ కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

    14ఏళ్ల బాలికను చంపి కంటిగుడ్లు పీకేశారు

    September 2, 2019 / 08:32 AM IST

    ప్రాణం పోయాక ఎవరైనా కాస్త తగ్గుతారు. కానీ, చంపేసి కంటి గుడ్లను సైతం పీకేంత శాడిజం చాలా అరుదుగా వింటుంటాం. ఈ ఘటన ఓ చిన్నారిపై జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులకు దొరికింది. 

    సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో నిందితుడు హేమంత్ అరెస్టు 

    September 2, 2019 / 08:14 AM IST

    హైదరాబాద్  KPHB  లో సంచలనం కలిగించిన ఐటీ సంస్థ నిర్వాహకుడు సతీష్ హత్య కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సతీష్ ను నమ్మించి దారుణంగా హత్య చ�

    KPHB కాలనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్య

    August 30, 2019 / 04:45 AM IST

    కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని 7th ఫేస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సతీష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇతను ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన వాడు. మూసాపేటలో నివాసం ఉంటూ సొల్యూషన్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఇందులో హేమంత్ పార్ట్ నర్. కానీ..ఆ

    టెన్త్ స్టూడెంట్ హర్షిణి హత్య కేసు : జీవితాంతం బాధపడేలా నిందితుడిని శిక్షించాలని డిమాండ్

    August 29, 2019 / 10:02 AM IST

    జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో టెన్త్‌ విద్యార్థిని హర్షిణి హత్య కేసు సంచలనంగా మారింది. పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. హర్షిణి ఫేస్ బుక్ ఫ్రెండ్ నవీన్ రెడ్డిని అరెస్ట్

    మోడల్ ని హత్య చేసిన ఓలా డ్రైవర్

    August 25, 2019 / 02:53 PM IST

    బెంగుళూరులో దారుణం జరిగింది. నగేశ్‌ అనే ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ ఓ మోడల్‌ను హత్య చేసి రూ.5లక్షలు కావాలని ఆమె భర్తకే మెసేజ్‌ చేశాడు. జులై 31న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వి�

    తల్లిని, ఆమె ప్రియుడిని నరికి చంపిన కొడుకు

    May 9, 2019 / 03:26 PM IST

    ఎంత చెప్పినా కూడా తన మాట వినలేదని కన్న తల్లినే నరికి చంపేశాడు కొడుకు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామంలో ఈ ఘటన వెలుగుజూసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన 49 ఏళ్ల బడేసాబ్, గు�

10TV Telugu News