Home » murder
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను
తన తర్వాత పిల్లలను చూసే వారుండరేమోననే భయంతో కన్న ప్రేమే ప్రాణాలు తీసేలా చేసింది. చాంద్రాయణగుట్ట హాఫిజ్ బాబానగర్లో తల్లి ఇద్దరు పిల్లలను చంపిన కేసు చిక్కుముడి వీడింది. శుక్రవారం అక్టోబర్ 26న జరిగిన ఘటనపై పలు రకాల కోణంలో దర్యాప్తు చేపట్టారు.
మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్... ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే
ఆస్తికోసం కన్న తల్లినే హత్యచేసిన ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి వేరేవారికి రాస్తుందేమో అనే భావనతో కన్న తల్లి అనే కనికరం లేకుండా భర్త , బావతో కలిసి హత్యకు పాల్పడి బంగారం డబ్బును నగలను దోచుకెళ్ళింది ఓ కన్న కూతురు. దొరికి పోతామో�
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో కూతురే తల్లిని హత్య చేసిన కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో
డబ్బు కోసం.. ఒకరు కాదు రెండు కాదు ఎనిమిది మందిని నమ్మించి గొంతుకోశాడు ఓ దుర్మార్గుడు. డబ్బున్న వాళ్లను, అమాయకులను టార్గెట్ చేసుకుని దేవుడి ప్రసాదం తింటే ఇంరా ధనవంతులవుతారని నమ్మించాడు. ఇదే తరహాలో నలుగురు బంధువులను, నలుగురు పరిచయస్థులను చంపే
కూతురి జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని భయపడి వారించిన తల్లిని కూతురే మట్టుబెట్టింది. ఎవరో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ తల్లి ఊరకుండిపోయేదేమో.. ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందనే విషయం తెలిసి ఆగ్రహానికి గురైంది. అది సరైంది కా
టిక్ టాక్.. ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దాదాపు అందరి మొబైల్స్ లోనూ ఈ యాప్ ఉంది. చిన్న, పెద్ద.. ఆడ, మగ.. అనే తేడా
విశాఖపట్నంలో దారుణం జరిగింది. గ్రామస్తులు ఓ నాటు వైద్యుడిని కొట్టి చంపారు. ఆ తర్వాత దహనం కూడా చేశారు. రోగి చనిపోవడానికి నాటు వైద్యుడే కారణం అనే అనుమానంతో
హైదరాబాద్లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. వాకింగ్కి వచ్చిన వ్యక్తిపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు.