Home » murders
Punjab, Haryana High court Sensational judgment : భర్త మరణానంతరం భార్యకు వచ్చే వితంతు పింఛనుపై పంజాబ్, హర్యానా హైకోర్టు పెను సంచలన కలిగించే తీర్పునిచ్చింది. భర్తను భార్య హత్య చేసినా..ఆ భార్యకు భర్త మరణానంతరం వచ్చే వితంతు పెన్షన్ ఇవ్వాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది. అం
Three more sensational incidents in Chittoor district : మదనపల్లెలో సంచలనాన్ని రేపిన మూఢభక్తి తో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యల ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో మూడు సంచలన ఘటనలు వెలుగులోకొచ్చాయి. మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్యల ఘటనలో రోజు వింతలు బయటపడుతుంటే..బ�
chittoor: madanapalle twin murders case..Twist : ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయటానికి యత్నిస్తుండా ఈ కేసులో ఏ1 నిందితురాలు అయి తల్లి
AP : shocking twist in madanapally Two Daughters murder case : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులకే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.
supari killers: పక్కోడి ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు. వాళ్లకు అందాల్సిన లెక్క అందితే.. ఎవడి ప్రాణాలైనా లెక్క చేయకుండా తీసేస్తారు. డబ్బులిస్తే చాలు.. ఎవరినైనా చంపేస్తారు. ప్రాణాలు తీయడమే వాళ్ల పని. వాళ్లే.. సుపారీ గ్యాంగ్స్. పోలీసులంటే బెదురు లేదు.. కోర్ట
అక్రమ సంబంధాల కారణంగా జరిగిన హత్యల్లో చెన్నై మొదటి స్దానంలో నిలిచింది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న వాటిలో గతేడాది తీసిన గణాంకాల ప్రకారం చెన్నై మొదటి స్ధానంలో ఉందని NCRB లెక్కలు చెపుతున్నాయి. 2019 లో వివాదాల కా�
ఆన్ లైన్ గేమ్ బాలికను బలి తీసుకుంది. పదే పదే ఓడిస్తోందనే ఆగ్రహంతో 9 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ చోటు చేసుకుంది. లాక్ డౌన్ ప్రారంభమైన్పప్పటి నుంచి వీరు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారు. మైనర్ బాల�
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్
తల్లీ కూతుళ్లను దారుణం చంపాడు అల్లుడు. హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని ఘాజీమిల్లత్ నల్లవాగు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార�
తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర