murders

    నేరాలు – ఘోరాల్లో సంచలనం : సీరియల్ కిల్లర్ నేరాలు చూస్తే షాక్ తింటారు

    December 28, 2019 / 10:00 AM IST

    నేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఒక్

    13 ఏళ్లు.. 17 హత్యలు.. నగలతో ఉన్న ఆడవాళ్లే టార్గెట్ : పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్

    December 28, 2019 / 07:58 AM IST

    వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. రక్తం మరిగిన హంతకుడు. ఆడవాళ్లనే టార్గెట్‌ చేసి మత్తులోకి దించి మట్టుబెట్టే యమ కింకరుడు. ఒంటిపై నగలు కనిపిస్తే చాలు

    శంషాబాద్ @ నేరస్తుల అడ్డా ? 

    November 30, 2019 / 02:25 AM IST

    శంషాబాద్... ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.  కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిద�

    ఏడాది పగ : బైక్ మీద వెళ్తూనే బావమరిది గొంతు కోసేశాడు

    November 15, 2019 / 09:03 AM IST

    అక్కను చూడటానికి వచ్చిన బావమరిదిని గొంతు కోసం చంపేశాడు ఓ  బావ. సంవత్సరం క్రితం ఇద్దరి మధ్యా ఉన్న గొడవను మనసులో పెట్టుకొని కిరాతకంగా బావమరిదిని అంతమొందించాడు. ఈ దారుణం ఆదిలాబాద్‌ లో చోటుచేసుకుంది.  వివరాలు..ఆదిలాబాద్ లోని సుందరయ్యనగర్ ప్�

    క్రైమ్ డేటా విడుదల…తెలంగాణలో తగ్గిన నేరాలు

    October 22, 2019 / 11:55 AM IST

    ఎట్టకేలకు 2017 ఏడాదికి క్రైమ్ డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసింది. ఏడాది ఆలస్యంగా NCRB ఈ డేటాను విడుదల చేసింది. అయితే మూకదాడులు,ఖాప్ పంచాయితీలు ఆదేశించిన హత్యలు,ప్రభావిత వ్యక్తులు పాల్పడిన హత్యల వివరాలను సేకరించినప్పటికీ రి�

    14 ఏళ్లు 6 మర్డర్ల కేసులో షాకింగ్ ట్విస్ట్

    October 9, 2019 / 02:40 PM IST

    ఆస్తి కోసం అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్‌ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్‌ కిల్లర్‌గా పరిగణించిన

    నిజామాబాద్ లో ఇద్దరు యువకులు దారుణ హత్య

    May 3, 2019 / 06:28 AM IST

    నిజామాబాద్ : జిల్లాలోని కంఠేశ్వర్ లో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు.  ఈఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన  ఏసీపీ శ్రీనివాస్ రావు పరిశీ

    హాజీపూర్ మర్డర్లు : మరో బావిలో కల్పన మృతదేహం

    April 30, 2019 / 07:09 AM IST

    యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హర్రర్ స్టోరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో మర్డర్ మిస్టరీని నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి విప్పుతున్నాడు. ఇప్పటికే శ్రావణి, మనీషాలను హతమార్చింది తానేనని ఒప్ప�

    దహనాలు, హత్యలకు చంద్రబాబు ఆదేశం : జగన్ తీవ్ర ఆరోపణలు

    March 22, 2019 / 09:49 AM IST

    కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం

10TV Telugu News