Home » murders
నేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఒక్
వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. రక్తం మరిగిన హంతకుడు. ఆడవాళ్లనే టార్గెట్ చేసి మత్తులోకి దించి మట్టుబెట్టే యమ కింకరుడు. ఒంటిపై నగలు కనిపిస్తే చాలు
శంషాబాద్... ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిద�
అక్కను చూడటానికి వచ్చిన బావమరిదిని గొంతు కోసం చంపేశాడు ఓ బావ. సంవత్సరం క్రితం ఇద్దరి మధ్యా ఉన్న గొడవను మనసులో పెట్టుకొని కిరాతకంగా బావమరిదిని అంతమొందించాడు. ఈ దారుణం ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. వివరాలు..ఆదిలాబాద్ లోని సుందరయ్యనగర్ ప్�
ఎట్టకేలకు 2017 ఏడాదికి క్రైమ్ డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసింది. ఏడాది ఆలస్యంగా NCRB ఈ డేటాను విడుదల చేసింది. అయితే మూకదాడులు,ఖాప్ పంచాయితీలు ఆదేశించిన హత్యలు,ప్రభావిత వ్యక్తులు పాల్పడిన హత్యల వివరాలను సేకరించినప్పటికీ రి�
ఆస్తి కోసం అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్ కిల్లర్గా పరిగణించిన
నిజామాబాద్ : జిల్లాలోని కంఠేశ్వర్ లో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన ఏసీపీ శ్రీనివాస్ రావు పరిశీ
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హర్రర్ స్టోరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో మర్డర్ మిస్టరీని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విప్పుతున్నాడు. ఇప్పటికే శ్రావణి, మనీషాలను హతమార్చింది తానేనని ఒప్ప�
కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం