Home » Muthireddy Yadagiri Reddy
సీఎం కేసీఆర్ నామీద నమ్మకంతో భాద్యతలు అప్పజెప్పి నందుకు సంస్థ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు.
భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.
ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.
ప్రజా సేవలో తన విధులకు కూతురు తుల్జాభవానిరెడ్డి, అల్లుడు రాహుల్ రెడ్డి ఆటంకం కల్గిస్తున్నారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Muthireddy Yadagiri Reddy : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను ఆదేశించింది హైకోర్టు.
రాష్ట్రంలో ఇప్పుడు నీటి సమస్య లేదని తెలిపారు. అందుకు కారణం...
నాపై నా కుమార్తె భూకబ్జా ఆరోపణలు చేయటం చాలా బాధకలిగిస్తోందని..చేర్యాలలో 1200 గజాల స్థలం నాకూతురు పేరునే ఉందని స్పష్టంచేశారు. హబ్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్, ఇప్పుడు కిన్నెర గ్రాండ్ గా మారిందని అది కూడ నా కూతురు పేరుమీదనే ఉందని తెలిపారు.
ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Muthireddy Yadagiri Reddy : ఇదివరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూతురి ఫిర్యాదుతో మరోసారి భూవివాదం తెరపైకి వచ్చింది.