Home » MVA
దీంతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తమ ఎమ్మెల్యేలను కొనకుండా చూడవచ్చని భావిస్తోంది.
ఈసారి మాత్రం మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది.
ఎన్డీయే తరుపున చంద్రబాబు, ఎంవీఏ తరుపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఇక పోతే ఎంవీఏ కూటమిలో ఉన్న శివస
జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలు శుక్రవారం విడులవుతున్నాయి. నాగ్పూర్ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి ఫలితాలు మద్యాహ్నం నాటికే వచ్చాయి. కాగా 34,360 ఓట్లు ప
వీరికి పోటీగా అన్నట్లు అధికారంలోని నేతలు అదే ముంబైలో శనివారం రోజే నిరన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. ఈ
ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం ఇదే రోజున ర్యాలీ చేపట్టింది. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. దీనిపై ముంబైలోని నా�
మహారాష్ట్రలో అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిలో విభేదాలు నెలకొన్నాయని..త్వరలో శివసేన-బీజేపీ చేతులు కలుపుతాయని ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో మంగళవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Devendra Fadnavis మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ మెట్రోలో తాను చేసిన ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి తెరలేపాయి. బుధవారం ఫడ్నవీస్..తాను ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ..అధికార మహా