Home » My Home
హైదరాబాద్ నగరంలో మైహోం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మైహోం భూజా దేవాలయ ప్రారంభోత్సవం వైభోవంగా జరుగుతోంది. బుధవారం (జూన్ 24,2021) నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు కన్నుల పండగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారివారి ఆధ్వ�
నిర్మాణ రంగంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న మైహోమ్ కన్స్టక్షన్స్ సంస్థ 35 వసంతాలు పూర్తి ..
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పరిధిలోని మైహోమ్ పరిశ్రమ మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వీడియో కంటెంట్ ప్లాట్ ఫామ్లతో పోటీపడుతూ.. తెలుగు మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించాలనే లక్ష్యంతో డిజిటల్ స్పేస్ లోకి అడుగు పెట్టింది మైహోం
కొడనాడు ఎస్టేట్కు తానే యజమానినని.. ఆదాయపు పన్ను శాఖకు జయలలిత నెచ్చెలి శశికళ చెప్పారు. శశికళ కుటుంబ సభ్యుల నివాసాలు, సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గతంలో ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే..దీనికి సంబంధించిన పలు �
టీటీడీ కొత్త ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఎన్నికైన మైహోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలో.. దేవదేవుడు శ్రీవారి ఈ ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు