Home » Nag Ashwin
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్..
తాజాగా నాగ్ అశ్విన్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ సెంటర్ని సందర్శించారు. దీనిపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్.. ''అద్భుతమైన క్యాంపస్. ప్రకృతి, టెక్నాలజీ రెండు ఒకే చోట.......
ప్రమోషన్స్ తో రాధేశ్యామ్ పై ప్రభాస్ అంచనాలు పెంచేస్తుంటే.. ప్రాజెక్ట్ కె పై ఎక్స్ పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. గ్లోబల్ స్టార్ తో పాటూ అమితాబ్,
ఇటీవల ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ''అమితాబ్, ప్రభాస్, దీపీక లాంటి అగ్ర తారలతో అత్యంత భారీ బడ్జెట్తో...........
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్..
తెలుగు సినిమాకు తమ సినిమాలతో కొత్తలుక్ ఇచ్చి, ఇంకాస్త అందంగా కనిపించేలా చేస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు.
హిట్టు సినిమా పడితే ఏ డైరెక్టర్ ఐనా.. వెంటనే రెండు మూడు సినిమాల్ని పట్టాలెక్కించి జోరు పెంచుతారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లర్ గా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్లిన ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్..
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇంకా రాధేశ్యామ్ విడుదల కాలేదు.. కానీ ఆదిపురుష్, సలార్ కూడా చివరి దశకి వచ్చేసింది.
అయితే ‘Project - K’ లోనే మూవీ నేమ్ ఉందని, ‘కె’ అక్షరంతోనే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..