Home » Nagalapuram
చిత్తూరు జిల్లా నాగలాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని సద్దిగూడు జలపాతంలో దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటు కారణంగా గోపురానికి అక్కడక్కడా పగుళ్ళు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.