nagarjuna sagar highway

    నల్లొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్ : ఏడుగురు మృతి

    March 6, 2019 / 08:39 AM IST

    నల్గొండ జిల్లాలో సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్, దేవరకొండ ఆస్పత్రులకు తరలించారు. చింతపల్లి మ�

10TV Telugu News