-
Home » Nagarjuna university
Nagarjuna university
సంచలనం రేపిన రిషితేశ్వరి కేసులో 9ఏళ్ల తర్వాత తీర్పు.. బోరున విలపించిన తల్లిదండ్రులు..
వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్ లో మృతి చెందింది.
యూనివర్సిటీ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్
Nagarjuna University Degree Distance Education Exam : నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు చూసి రాతలు రాస్తున్నారు. ధర్మపురిలోని ఓ ప్రైవేటు స్కూల్�
చనిపోయిన కొడుకు స్థానంలో గోల్డ్ మెడల్స్ తీసుకున్న తండ్రి
ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు బంగారు పతకాలు… ఒక్కొక్కటి తన మెడలో పడే కొద్ది ఆ తండ్రి కంట నీరు ఆగలేదు. మెడల్స్ వచ్చాయని సంతోష పడాలో… కొడుకు లేడని బాధ పడాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. గుండెలు పగిలేలా ఏడవాలనిపించినా… బాధను దిగమింగుకు�
అమరావతికి సపోర్ట్ చేసిన విద్యార్ధులను సస్పెండ్ చేసిన యూనివర్శిటీ
రోజులు దాటి నెల దాటి పోయింది అమరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి అమరావతికి మద్దతు పలుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున యూనివర్శిటీ నుంచి కూడా విద్యార్ధులు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. అ