-
Home » Nagoba Jatara
Nagoba Jatara
నాగోబా జాతర ప్రారంభం.. మహాపూజతో శ్రీకారం.. పోటెత్తిన భక్తులు
Nagoba Jatara : అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతర ముగిసే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
నాగోబా జాతరలో ఇదే హైలైట్.. 1942లో హేమన్ డార్ఫ్ అనే కలెక్టర్ చేసిన పని.. ఇప్పటికీ ఫాలో అవుతారు..
జాతరకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
నాగోబా జాతరలో ‘22 పొయ్యి’ల ప్రత్యేకత ఏంటో తెలుసా
ఆదిలాబాద్ లోని ఆదివాసీయుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ నాగోబా జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతర నాగోబా జాతర. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే ‘నాగోబా’ జాతర శుక్రవారం (24.01.2020) పుష�
గోదావరి జలాలతో అభిషేకం..మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం
ఆదిలాబాద్ ఆదివాసీల నాగోబా జాతర సంబురాలు ప్రారంభమయ్యాయి. తెలుగు నెలల ప్రకారం పుష్య మాసాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు తమ కుల దైవాలను కొలుచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అడవుల జిల్లాగా పేరొందిని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంస్క
రాష్ట్ర పండుగగా నాగోబా జాతర ప్రారంభం
ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 4,2019) అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానుంది. నాలుగురోజుల కిందట మెస్రం వంశీయులు జన్నారం మండలం హస్తలమ�