Naini Narshimha Reddy funeral

    అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు, పాడె మోసిన కేటీఆర్

    October 22, 2020 / 05:01 PM IST

    Naini Narshimha Reddy funeral : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయ‌కులు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. గురువారం(అక్టోబర్ 22,2020) సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్�

10TV Telugu News