Home » NALANDA
ప్రతి సంవత్సరం పిడుగులతో బీహార్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం చెలరేగింది. నలందలో నితీశ్ కుమార్ పాల్గొంటున్న సభపై దుండగుడు బాంబు విసిరాడు.
Nalanda crime : అది బీహార్ లోని నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామం. ఆ గ్రామంలో 19 యువతికి పెళ్లి కుదిరింది. కొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది. పెళ్లి పనుల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. ఇరు కుటుంబాల ఇళ్లల్లో పెళ్లి సందడిగా �
14 year boy, 16 year old girl Marriage : 14 ఏళ్ల బాలుడు,16ఏళ్ల బాలిక ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మైనర్టీ తీరని ఈ పెళ్లిని సాధారణంగా చట్టం అంగీకరించదు. కానీ ఈ మైనర్ల పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం సంచనల తీర్పునిచ్చింది. బీహార్లోని నలంద జిల్లాలో జరిగిన ఈ పె�
వివాహితుడైన వ్యక్తితో అక్రమ సంబంధం వద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీహార్ లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలు స్థానిక కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కరోనా కారణంగా
బీహార్ లో దారుణం జరిగింది. ఇవాళ(నవంబర్-12,2019)కార్తీక పూర్ణిమ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లి నదిలో మునిగి ఆరుగురు చనిపోయారు. బీహార్ లోని నవాడా జిల్లాలోని కవకోల్ ఏరియాలోని ఆలయానాకి ఇవాళ కార్తీక పూర్ణిమ సందర్భం�