Home » Nalgonda Corona
నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు డేట్ కూడా కన్ఫామ్ చేశారు. 2021, జూన్ 15వ తేదీన నల్గొండకు వెళ్లనున్నారు. కరోనా వైరస్ తో చనిపోయిన గుణ్ణం నాగిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామ�