-
Home » nama nageswara rao
nama nageswara rao
తెలంగాణలో బలపడేందుకు టీడీపీ పక్కా వ్యూహం? ఆ పార్టీలోకి నామా?
రాష్ట్ర విభజన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బీఆర్ఎస్లోకి వెళ్లాల్సివచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు?
పార్టీ మార్పు అంశాన్ని ఎంపీ నామా ఇంతవరకు ఖండించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు.
BRS Support : మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్.. 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలి : ఎంపీ నామా నాగేశ్వరరావు
2014 జూన్ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, బిల్లు కేంద్రానికి పంపి 10 ఏళ్ళు అయిందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
Nama Nageswara Rao : కేసీఆర్ ని గద్దె దించే దమ్ము ఎవరికీ లేదు : నామా నాగేశ్వరరావు
దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
Nama Nageswara Rao : ఎంపీ కుమారుడిని బెదిరించి రూ. 75 వేలు దోచుకున్న దుండగులు
ఎంపీ కుమారుడిని బెదిరించి అతని వద్ద నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.75 వేల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సఫర్ చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.
Paddy Procurement Row : తెలంగాణ.. భారత్లో భాగం కాదా? ఎందుకీ వివక్ష..? కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం
తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్ర మంత్రులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేసేవరకు..(Paddy Procurement Row )
Union Budget : ఇది ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్- టీఆర్ఎస్ ఎంపీలు
ఇది పేదలు, వ్యవసాయ, కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. పేదలు, రైతులు, ఉద్యోగుల గురించి ప్రస్తావనే లేదన్నారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని..
రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు
రూ.1,064 కోట్ల స్కామ్... ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు
నామా నాగేశ్వరరావుకు మాతృ వియోగం
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు. టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, నామా నాగేశ్వరరావు మాతృ మూర్తి శ్రీమతి వరలక్ష్మి(91) కన్నుమూశారు. గత 15 రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చిక
మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం
సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.