Home » Nandamuri Balakrishna
తండ్రిని కోల్పోయిన మహేశ్ బాబు నిన్నటి నుండి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. ఆయనకు వరుసగా ఎదురయిన విషాదాలతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణ భౌతికకాయానికి ఘన నివాళి అర్పి�
టాలీవుడ్లో వరుసగా విలక్షణమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంలో హీరోయిన్గా నటించినా, అక్కడ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కోలీవుడ్ ఆమె పర్ఫార్మెన్స్లకు ఫిదా అయ్యింది. త
వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం "జెట్టి". ఈ సినిమా ట్రైలర్ ని సక్సెస్ పుల్ దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సెట్స్ లో లాంఛ్ చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద
టీ20 వరల్డ్ కప్లో భాగంగా నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవడంతో, సెమీ ఫైనల్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకున్నట్లు అయ్యింది. ఈ మ్యాచ్ను వీక్షించినవారికి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ హవా కనిపి
శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అలనాటి నటి ఎల్.విజయ లక్ష్మీకి నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబ
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి టైట
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరో యంగ్ అం
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్కు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ గెస్టులుగా రాగా, వారితో బాలయ్య ముచ్చటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండో ఎప�
హిందూపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.