Home » Nandamuri Lakshmi Parvati
గత 25 ఏళ్లుగా చంద్రబాబు గురించి అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశాను. ప్రస్తుతం ‘అల్లుడు సుద్దులు’ పుస్తకాన్ని చిత్తూరు మాండలికంలో రాశానని నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు.
మాట్లాడదాం రమ్మని ఎమ్యెల్యేలు పిలిస్తే ఎన్టీఆర్ వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్తే చెప్పులు వేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్ హంతకుడు చంద్రబాబు ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.