Nandapur

    ప్రతీకారం : ఎన్ కౌంటర్‌లో 5గురు మావోయిస్టుల మృతి

    May 8, 2019 / 11:56 AM IST

    ఒడిశాలోని కోరాపుట్ జిల్లా..నందకూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు..పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఐదుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనాస్థలంలో భారీ డంప్‌ను స్వాధీనం చేసు�

10TV Telugu News