Home » Nanded
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాలకు తెర పడటం లేదు. కేవలం 8 రోజుల్లో 108 మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది....
మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా....
CM KCR : రెండు రోజుల పాటు మహారాష్ట్రలో శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. 288 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సమన్వయకర్తలకు ఆహ్వానం అందజేశారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్చిన అనంతరం మొదటిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో బహిరంగ సభ నిర్వహిం
ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఎన్నో పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. కానీ మనదేశంలో ఎన్నో వనరులు ఉన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికా, చైనా కంటే మన దేశంలో తక్కువ వ్యవసాయ భూమి ఉంటుందని, అయినప్పటికీ అక్కడి రైతులెవరూ ఆత్మహత్యలు చేస�
క్షురకుడు సగం గడ్డం గీశాక డబ్బులు ఇమ్మన్నాడు క్షురకుడు. షేవింగ్ పూర్తి అయ్యాక ఇస్తానన్నాడు కష్టమర్.కానీ ఇప్పుడే కావాలన్నాడు క్షురకుడు. ఆ గొడవతో క్షురకుడు గడ్డం గీయించుకునే వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం తెలిసిన మృతుడి బంధువులు సదరు క�
కోవిడ్ రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
బీడ్ జిల్లాలో రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయనున్నారు.