-
Home » Nanded
Nanded
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..
ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రైలు పట్టాలపై పిల్లల మృతదేహాలు, ఇంట్లో తల్లిదండ్రుల డెడ్ బాడీలు.. అసలేం జరిగింది.. మహారాష్ట్రలో కలకలం..
ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
కులం వేరని చంపారు.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి.. నుదిటిపై కుంకుమ రాసుకుని ప్రమాణం
అతని మృతదేహానికి పసుపు రాసి, తన నుదిటిపై కుంకుమ రాసుకుని, మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత జీవితాంతం అతని భార్యగా అతని ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది.
Nanded hospital deaths: నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది రోగుల మృతి
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాలకు తెర పడటం లేదు. కేవలం 8 రోజుల్లో 108 మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది....
Nanded hospital : నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 35కు పెరిగిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి
ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా....
CM KCR : మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ పొలిటికల్ పాఠాలు
CM KCR : రెండు రోజుల పాటు మహారాష్ట్రలో శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. 288 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సమన్వయకర్తలకు ఆహ్వానం అందజేశారు.
BRS Public Meeting : మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
BRS in Nanded: నాందేడ్తో బీఆర్ఎస్ నేషనల్ ఎంట్రీ.. గులాబీ జెండా ఎత్తుకోవాలని మరాఠీలకు కేసీఆర్ పిలుపు
భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్చిన అనంతరం మొదటిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో బహిరంగ సభ నిర్వహిం
BRS in Nanded: గులాబీమయమైన నాందేడ్.. 75 ఏళ్ల పాలనపై కేసీఆర్ విమర్శలు
ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఎన్నో పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. కానీ మనదేశంలో ఎన్నో వనరులు ఉన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికా, చైనా కంటే మన దేశంలో తక్కువ వ్యవసాయ భూమి ఉంటుందని, అయినప్పటికీ అక్కడి రైతులెవరూ ఆత్మహత్యలు చేస�