Home » nandigama
మహిళా దినోత్సవం రోజు కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం నెపంతో ఇద్దరు మహిళలను ఒకవ్యక్తి దారుణంగా హింసించాడు.
కుటుంబ వ్యవస్ధను చిన్నాభిన్న చేస్తూ ఆధునిక పోకడలతో పలువురు సహజీవనం చేస్తున్న రోజులు ఇవి. క్షణికమైన ఆనందాల కోసం బంధం పెంచుకోకుండా టైమ్ పాస్ చేస్తున్నారు స్త్రీలు పురుషులు. ఒక మహి
గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ
కృష్ణా జిల్లాలోని నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే వేసవి ప్రతాపం మొదలైంది. ఓవైపు ఎండవేడి, మరోవైపు ఉక్కపోతలు.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా శీతాకాలం సీజన్ ముగిసి వేసవి ప�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త,ఎక్స్ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం బంజారాహిల్స్ పో�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�
మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో వరసుగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.