-
Home » NANDIGRAM
NANDIGRAM
Mamata Banerjee: బీజేపీ నేత గెలుపును హైకోర్టులో సవాల్ చేసిన సీఎం
June 18, 2021 / 10:23 AM ISTఅయితే ఈ విజయంపై మమత బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్న. ఓ దశలో…
నందిగ్రామ్ EVMలకు ఫోరెన్సిక్ టెస్ట్ లు చేయాలి..గవర్నర్ తో భేటీ కానున్న మమత
May 3, 2021 / 04:59 PM ISTMAMATA పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించినప్పటికీ, ఏకంగా సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం టీఎంసీ వర్గాలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి…
Mamata Banerjee: నందిగ్రామ్లో ఓడినా మమతా సీఎం అవగలరా?
May 3, 2021 / 11:39 AM ISTతృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మమతా బెనర్జీకి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ దక్కించుకున్నప్పటికీ ...
Trinamool Request: తృణమూల్ రీ కౌంటింగ్ రిక్వెస్ట్ కొట్టిపారేసిన ఎలక్షన్ కమిషన్
May 3, 2021 / 10:33 AM ISTనందిగ్రామ్ ఓట్లను రీ కౌంటింగ్ చేయాలని చేసిన రిక్వెస్ట్ ను ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేసింది. ఈ ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..
Suvendu Adhikari : నందిగ్రామ్ లో సీఎం మమతని ఓడించిన సువెందు అధికారి
May 2, 2021 / 08:28 PM ISTMamata Banerjee ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్లో చివరకు సువెందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువెందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ…
Nandigram : నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం..సుప్రీంకోర్టుకి మమత
May 2, 2021 / 07:38 PM ISTNANDIGRAM నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. తొలుత మమతాబెనర్జీ గెలిచినట్లు..ఆ తర్వాత సువెందు అధికారి గెలిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే నందిగ్రామ్ లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఈసీ వర్గాలు…
నందిగ్రామ్ లో హోరాహోరీ..ఆరు ఓట్ల ఆధిక్యంలో సువెందు
May 2, 2021 / 04:12 PM ISTవెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.
Nandigram Mamata : నందిగ్రామ్లో వెనుకంజలో దీదీ, మేజిక్ ఫిగర్ దాటిన టీఎంసీ
May 2, 2021 / 10:30 AM ISTపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు అధికారి 8వేల 106 ఓట్ల ఆధిక్యంలో…
ఇంత చెత్త ఎన్నికలు జీవితంలో చూడలేదు..ఈసీపై మమత ఫైర్
April 1, 2021 / 06:18 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు.
నందిగ్రామ్ లో మమత ఓటమి ఖాయం..దీదీ ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారా?
April 1, 2021 / 05:56 PM ISTమమతా బెనర్జీని తప్పనిసరిగా గద్దె దించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.