Home » Nara Lokesh
టీడీపీ నేత నారా లోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసు విచారణను ఇప్పటికే జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
కడప ఎంపీ టికెట్ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందుల సీటును బీసీలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి 175 నియోజకవర్గాలకుగానూ 170 సెగ్మెంట్లకు ఇన్చార్జిలు ఉన్నారని చెప్పారు.
దివంగత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ సోదరుడి కుమారుడైన వట్టి పవన్ నిన్న అమరావతి లో లోకేశ్తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. చంద్రబాబు సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ.
ఏపీలో మున్సిపల్ కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి పాల్గొంటారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు
అన్న జగన్తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలతో ఒక్కసారి కూడా కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు.
వైఎస్ షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన లోకేశ్
Big Twist in AP Politics : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీతో కలిశారు.