Home » Nara Lokesh
డైలాగ్ వార్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.
సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగానే..ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు ఇతర 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని లే�
కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులపై ఒత్తిడి అనే అంశంపై డాక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ సంధర్భంగా నారాలోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగుదేశం పార్టీ వర్చువల్గా నిర్వహిస్తున్న మహానాడు 2021, మే 28వ తేదీ శుక్రవారంతో ముగియనుంది. చివరి రోజు కీలక తీర్మానాలను మహానాడు ఆమోదించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ భవిష్యత్ �
టీడీపీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆరోపణలు చేశారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి సునామీ సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా ఏకంగా 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు లేకుండ�
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని... చంద్రబాబు ముసలివాడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేశ్ కి నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్ ను చంద్రబాబ�
mla balakrishna warns jagan government: టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బాలయ్య. జగన్ పాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇసుక, మద్యం మాఫియా రాజ�