Home » Nara Lokesh
టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్కు, Guntur Urban SP అమ్మి రెడ్డికి మధ్య ట్విట్టర్లో వార్ నడిచింది. ఓ టీడీపీ కార్యకర్త విషయంలో స్పందించిన నారాలోకేష్.. పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయగా.. దానికి ఎస్పీ కౌంటర్ �
nara lokesh achen naidu loose weight: కేడర్ను ఆకర్షించేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓ కొత్త విధానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నారని అంటున్నారు. ఫిట్నెస్ మంత్రంతో ఏపీలో ప్రజానీకాన్ని ఆకర్షించాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు. పార్టీని తిరిగ
nara lokesh : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు లోకేష్. గుంటూరు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో శుక్రవారం(అక్టోబర్ 30,2020) మీడియ�
nandamuri balakrishna: తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఏనాడు రాజకీయ వాసనలు వంటబట్టించుకోకుండా జాగ్రత్తపడ్డ బాలకృష్ణ.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాస్త చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం సినీ నటుడిగా తన వారసుడు బ�
nara lokesh : టీడీపీ నేత నారా లోకేష్ బంధువు భరత్ రూ.8కోట్ల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమిని తిరిగిన స�
నిత్యావసర సరుకుల ధరలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారని, వర్షాలు, వరదలు పేరు చెప్పి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు వెల్లడించారు. దుక�
chandrababu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు, పొలిట్బ్యూర్ సభ్యుల ప్రకటనలు జరిగిపోయాయి. వచ్చినోళ్లకు పదవులు వచ్చాయి.. రానోళ్లకు రాలేదు. ఏ పార్టీలో ఉన్నదైనా ఇదే.. తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులుగా బీసీలనే నియమించింది. వారిలో ఒకరికి
nara lokesh : పసిబిడ్డలాంటి అమరావతిని చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరక
ఏపీ కార్మికశాఖా మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈఎస్ఐ స్కామ్లో నిందితుల నుంచి మంత్రి కుమారుడు ఈశ్వర్కు బెంజ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారంటూ ఆరోపించారాయన. ఈఎస్ఐ స్కామ్లో