Nara Lokesh

    ఏం పీకుతారో పీక్కోండి..నారా లోకేష్ ట్వీట్

    February 16, 2020 / 07:28 PM IST

    టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్ విధానాలను ట్వీట్ల ద్వారా ఎండగడుతున్నారు. వరుస ట్వీట్లతో..ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌గా మా�

    అప్పట్లో జైహింద్ అన్నందుకు జైల్లో పెట్టారు: నారా లోకేష్

    February 13, 2020 / 02:21 AM IST

    ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ఏం తీసుకుని వచ్చారని ప్రశ్నించారు నారా లోకేష్. అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టైన యువకులను నందిగామ సబ్ జైలులో టీడీపీ నేత �

    జగన్ ను చూసి కంపెనీలు బై బై.. చెబుతున్నాయి : లోకేష్

    February 7, 2020 / 11:53 AM IST

    టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని అన్నారు.

    జఫ్ఫాలు.. This is వాస్తవం: నారా లోకేష్ సెటైర్

    February 3, 2020 / 04:34 AM IST

    అధికారపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. మూడు రాజధానులకు మద్దతుగా చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకు దగ్గరలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు స్వగ్రామమై�

    చేతకాని ప్రభుత్వానికి నిధులు ఎందుకు అనుకున్నారేమో?

    February 1, 2020 / 04:43 PM IST

    కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. పనులన్నీ ఆపేసి కూర్చున్న చేతకాని ప్రభుత్వానికి నిధులిచ్చి ఏం లాభమని అనుకున్నారేమో.. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో కే�

    తల్లిని ఓడించారని ఉత్తరాంధ్రాపై జగన్ కక్ష కట్టారు

    January 31, 2020 / 09:13 AM IST

    జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను  దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని

    లోకేష్ ట్వీట్ : సభలో జగన్‌కు ఎలా నిద్ర పడుతోంది ? 

    January 20, 2020 / 11:00 AM IST

    ఏపీ రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను టీడీపీ తప్పుబడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు

    జగన్‌కు 150మంది బినామీలు ఉన్నారు: లోకేశ్

    January 20, 2020 / 05:42 AM IST

    అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాద�

    పోలీసుల అదుపులో నారా లోకేష్

    January 10, 2020 / 11:44 AM IST

    గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి  నోటీసులు జారీ చేశారు. &nb

    రోడ్డుపై కూర్చొన్న బాబు : పోలీసులతో నారా లోకేష్ వాగ్వాదం..ఉద్రిక్త వాతావరణం

    January 8, 2020 / 03:04 PM IST

    బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆపేసిన బస్సులను వెంటనే రిలీజ్ చేయాలంటూ APIIC కాలనీకి పాదయాత్రగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, వామపక్ష నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అ�

10TV Telugu News